కాకినాడ, అనకాపల్లి జిల్లాల భవన నిర్మాణ కార్మికులు కేంద్ర బడ్జెట్ లో తమకు అన్యాయం జరిగిందని నిరసన తెలిపారు. ఆరు సంవత్సరాలుగా రాయితీలు, సహాయం అందకపోవడంతో ర్యాలీ నిర్వహించారు.
వసంత పంచమిని భారతదేశంలోని హిందువులంతా విశేషంగా జరుపుకుంటారు.వసంత పంచమి రోజున సరస్వతి దేవిని విశేషంగా పూజిస్తారు. వసంత పంచమి మాఘ శుద్ధ పంచమి నాడు జరుపుతారు.