ఒకప్పుడు ఈ-గవర్నెన్స్ అన్నాం.. ఇప్పుడు వాట్సప్ గవర్నెన్స్ అంటున్నాం. ఒకప్పుడు ప్రజల వద్దకు పాలన అన్నాం.. ఇప్పుడు ప్రజల చేతిలోనే పాలన వచ్చేసింది. 'మన మిత్ర'తోనే అనేక సేవలు కేవలం వాట్సప్ లోనే అయిపోతాయి, ...
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 బడ్జెట్ను లోక్సభలో ప్రవేశపెట్టారు. మహిళలు, గ్రామీణాభివృద్ధి, పెట్టుబడులపై దృష్టి సారించారు. పన్ను మార్పులు, ధరలపై ప్రస్తావించారు.