పావురాలతో అతనికి అద్భుతమైన స్నేహం. మరొక పావురం చేరడంతో రెండు పావురాలు మధ్య, వాటికి కావలసిన ఆహారం పెడుతూ, వాటితో స్నేహం చేస్తూ ...
తిరుమలలో టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడు, ఈవో జె.శ్యామలరావు, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి వడ వడ్డింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతిరోజూ 35 వేల వడలను భక్తులకు వడ్డించనున్నారు.
మీరు 2 వారాల్లోనే డ్రైవింగ్ నేర్చుకోవచ్చు. నగరానికి చెందిన శారద అనే మహిళ స్కూటీ డ్రైవింగ్ స్కూల్ ద్వారా మహిళలకు శిక్షణ ఇస్తూ ...